Andhrabeats

ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’
ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్‌’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల

2025లో జనగణన.. 2028లో పునర్విభజన
2025లో జనగణన.. 2028లో పునర్విభజన

జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు
చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌
ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌

ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్‌  ఎలన్‌ మస్క్‌ సూచించారు. పిల్లల పెంపకంతో

జేసీ దివాకర్‌రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు
జేసీ దివాకర్‌రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు

హైదరాబాద్‌లో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్‌రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి

కేటీఆర్‌ బావమరిది ఫాం హౌస్‌లో పోలీసుల దాడులు
కేటీఆర్‌ బావమరిది ఫాం హౌస్‌లో పోలీసుల దాడులు

రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్‌ కాలనీలోని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ బావమరిదికి చెందిన రాజ్‌ పాకాల ఫాం హౌస్‌పై సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా

జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి

సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి.  ఉదయం నిద్ర లేవగానే  ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన

న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? – సుప్రీంకోర్టు
న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? – సుప్రీంకోర్టు

లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా

ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ 
ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్య‌త్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న‌ అన్‌స్టాప‌బుల్ సీజన్ 4
ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న‌ అన్‌స్టాప‌బుల్ సీజన్ 4

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4కు అంతా సిద్ధ‌మైంది. ఈ సీజన్ మొద‌టి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ నెల

Scroll to Top