2025లో జనగణన.. 2028లో పునర్విభజన
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. […]
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. […]
చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ
ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్ ఎలన్ మస్క్ సూచించారు. పిల్లల పెంపకంతో
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా
అందరూ సెల్ ఫోన్ కి బానిసలు అయిపోయారు, దాంట్లో అనుమానమే లేదు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి,