ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్’
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల […]
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల […]
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ
ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్ ఎలన్ మస్క్ సూచించారు. పిల్లల పెంపకంతో
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా
తమిళ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఆవిర్భించింది. సినీ హీరోగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్. విల్లుపురంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం
తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. సీఎస్ నీరభ్ కుమార్ వారి పోస్టింగ్స్పై ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం తరపున చేసే
సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన