ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్’
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగులో రూపొందిన ఈ
2025లో జనగణన.. 2028లో పునర్విభజన
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి.
చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు
చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ కిండర్ గార్టెన్లు (పాఠశాలలు) మూతపడుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 2023లో పాఠశాలల సంఖ్య
ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్ మస్క్
ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్ ఎలన్ మస్క్ సూచించారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఆ
జేసీ దివాకర్రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి కోసం జేసీ కుటుంబానికి, అద్దెకున్న వారికి వివాదం నడుస్తోంది. దివాకర్రెడ్డి తనకు జూబ్లీహిల్స్లో
-
ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్’ -
2025లో జనగణన.. 2028లో పునర్విభజన -
చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు -
ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్ మస్క్ -
జేసీ దివాకర్రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు -
కేటీఆర్ బావమరిది ఫాం హౌస్లో పోలీసుల దాడులు -
ఎంజీఆర్, ఎన్టీఆర్లా ఎదుగుతా : తమిళ హీరో విజయ్ -
టూరిజం ఎండీగా ఆమ్రపాలి -
ఏపీలో ఇక వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు -
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి -
న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? - సుప్రీంకోర్టు -
వంగవీటి రాధాను పరామర్శించిన నారా లోకేష్ -
ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ -
ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న అన్స్టాపబుల్ సీజన్ 4 -
మొక్కలను తాకితే ఒత్తిడి తగ్గుతుంది